Saturday, 15 March 2014

పవన్ పిడుగులకి ఉక్కిరి బిక్కిరై ఊహ్యత్మకంగా మౌనం దాల్చిన తెరాస పార్టీ !

పవన్ పిడుగులకి ఉక్కిరి బిక్కిరై ఊహ్యత్మకంగా మౌనం దాల్చిన తెరాస పార్టీ !

Author : Gopi Chillakuru
ఎవరిని లెక్క చేయని ఆవేశం లో వున్న అగ్గి బరటా ను మరింత రగిలించి ఎందుకు వళ్ళు, ఇల్లు, వాకిలి తగల పెట్టుకొవడం అని . మొదులే ఎన్నికల సమయం అని గెలుపుల పై మాత్రమె ద్రుష్టి పెట్టడం మంచిదని సాక్షాత్తు కే సి అర్ పవన్ పై రెచ్చ గొట్టే విమర్చలు చేయవద్దని తెరాస ముఖ్య నాయకులను ఆదేశించినట్లు తెలుస్తుంది !
1) మొదులే శ్రీకాంత చారి తల్లి కి టికెట్ ఇవ్వక పోవడం ,ఒస్మానియా విద్యార్ది నేతలు టికెట్ల ఇవ్వని తెరాస పై వున్న ఆగ్రహం,మాములుగానే జంట నగరాల్లో తెరాస బలం తక్కువ .
2)హైదరబాద్ లో గతం లో జరిగిన ఉద్యమ హింస ఎడల భయం తో వున్న ప్రజలు,గతం లో తెరాస ఇబ్బంది పెట్టిన సినిమా నటులు,నిర్మాత లు వారందరూ మూకుమ్మడిగా పవన్ కు మద్దత్తు గా నిలుస్తారు అని తెలియటం .
3) హైదరాబాద్ లో పవన్ తో వ్యాపారస్తులు,వివిధ కంపెనీ లలో పని చేస్తున్న ఉద్యోగస్తులు,software ఉద్యోగస్తులు,విద్యార్దుల తండ్రి తండ్రులు, ఎక్కువ సంఖ్యలో జత కడితే ఇబ్బంది అవుతుంది అని తెలిసి
ఏమైనా సరే ఒక నెల ఎన్నికలు సమయం దాక మౌనం గా వుండి గోటి తో పోయే దాన్ని పరుషం గా మాట్లాడి గొడ్డలి దాక తెచ్చుకోవడం ఎందుకని మౌనాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తుంది !
నిజంగా తెరాసా ఒక రాజకీయ పార్టీ గా సరిగ్గా అలోచిస్తున్నట్లే అనిపిస్తున్నది !

No comments:

Post a Comment